భోజన తరువాత

జీర్ణ కోసం 
అగస్త్యం కుంభకర్ణంచ శమించ బడభానలనం
అహారపరిమాణార్దం స్మరమిచ వృకోదరం

ప్రతి ఒక్కరికి ముఖ్యంగా మహిళల్లో రక్తహీనత నివారణకు సంజీవని రాగి జావ ప్రతి రోజు కనీసం 1 గ్లాసు త్రాగాలి.

రాగి జావ తయారీ:-
      రాగుల్ని సుద్ది చేసి మొలకెత్తించాలి. వాటిని నీడలో ఆరబెట్టి, ఒక కేజీకి 100 గ్రాముల చొప్పున సగ్గుబియ్యం, బార్లి గింజలు కలిపి మర పట్టించుకోవాలి.  నీళ్ళు కాగబెట్టి, ఉండలు చుట్టకుండా రాగి పిండిని కలుపుకోవాలి. ప్రతిసారి సాయంత్రం పూట తయారు చేసుకొని ఒక పాత్రలో పెట్టుకోవాలి. ఆరనిచ్చి, కొన్ని మెంతులు కలుపుకొని ఈ జావని ఉదయం పూట మజ్జిగతో కలుపుకొని త్రాగాలి.